ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి పాదాచారులకు, పౌరులకు, వాహనదారులకు ఇబ్బందులు తొలగించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో..
సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ చలువ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలం�
వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్, నియమ నిబంధనలు, సూచనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లకు సంభందించి కొత్త బస�
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యా దగా ప్రవర్తిస్తూ వారికి భరోసా కల్పించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ సిబ్బందికి సూచించారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ శుక్రవా రం ఆక�
సూర్యాపేట జిల్లాలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 106 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర�
విజయానికి అడ్డదారులు ఉండవని, విజయం సాధించాలంటే శ్రమయే మార్గమని విద్యార్థులు నిత్యం శ్రమించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని స్పందన డిగ్రీ , పీజీ కళాశాల వార్�
ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు భరోసా కల్పించడంలో పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగ�
ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజలు, విద్యార్థులకు నిర్వ�
వరుస దొంగతనాలుకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, ఆటోలు, బైక్ లు ల్యాప్టాప్లు దొంగిలించే ముఠాను సీసీఎస్, ఆత్మకూరు (ఎస్) పోలీసులు అరెస్టు చేసి రూ.13.35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కా
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగ
ప్రతిభ చూపే పోలీస్ క్రీడాకారులకు సర్వీస్ లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లో ముందుండే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ 4వ రాష్ట్ర పోలీస్ క్�
సూర్యాపేట జిల్లాలో ఒక ఏడాదిలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 1,430 మొబైల్ ఫోన్స్ను జిల్లా పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించేసినట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు
సూర్యాపేట జిల్లా ఆర్మూడ్ పోలీస్ విభాగం (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సుమన్, ఆనందరావు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ స�
బాలల వికాసానికి, వారి బంగారు భవిష్యత్కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్�
విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల సమాజాన్ని జాగృతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్ర�