కోదాడ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, గంజాయి సేవించేవారు, అమ్మకం, రవాణాదారులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరు తమ పాత అలవాట్లను మానుకుని సత్ప్రవర్తనతో ఆదర్శంగా జీవించాలని సూర్యాపేట�
జిల్లాలో సంచల నం సృష్టించిన బంగారం చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట ప�
జిల్లా ను రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ తే
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసాలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసాలో భాగంగా బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలి
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ 2.8 లక్షల విలువైన 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ
తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వ
నేర నివారణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. శనివారం కోదాడ పట్టణ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.27.50 లక్షలతో ఏర్పాటు చేసిన 73 సీసీ కెమెరాల పోలీస్ కంట్రోల్ రూమ్ను జి�
పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డు�
సూర్యాపేట జిల్లాలో చోరీకి గురైన రూ.22 లక్షల విలువైన 111 మొబైల్ ఫోన్లను పోలీసులకు రికవరీ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కె.నరసింహ వాటిని బాధితులకు అందజేశారు.
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి స్వాగతం పలి�
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపడంతో రాష్ట్రంలో అర్హతపొందిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.