ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు ఏర్
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తు�
ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండో విడత స�
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస�
రాజ్యాంగం అనేది ప్రజలకు ఒక వరమని, దీనిని మనకు ప్రసాదించడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం నవంబర్ 26ను పురస్కరించుకుని..
క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని తోడ్పడుతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని నగరం అగర్తలలో జరిగే జాతీయస్థాయి చెస్ పోటీలకు సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చ�
రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం ఆయన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్�
మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే పోలీస్ లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు, వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా.
వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోన
ఖరీదైన బైకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది మంగళవారం సూర్యాపేట పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరి
ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు
ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఫోన్ ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులకు సూర్యాపేట ఎస్పీ నరసింహా సూచించారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార�
రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న