కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానిక�
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్సెట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిడెట్ (ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) చైర్మన్ కొండూరి రవీందర్రావు అధ్యక్షతన గురువారం బెంగళూర్లో దక్షిణాది రాష్ర్టాల సహకార బ్యాంకు ల సదస్సు నిర్వహించా
CM Siddaramaiah:కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పన్ను చెల్లింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. దీని వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి సుమారు 45 వేల కోట్�
దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్బాల్ టోర్నీ శుక్రవారం జనగామలో మొదలయ్యాయి. రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి పోటీలు జరుగుతున్నాయి.
సమగ్ర విధానాన్ని అనుసరించి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ర్టాలను కేంద్రం శిక్షిస్తున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్యను పెంచడం వల్ల దక్షిణాద�
లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్లో అన్యాయంపై దక్షిణాది రాష్ర్టాలు రాజకీయాలకతీతంగా గళమెత్తాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్�
దక్షిణాది రాష్ర్టాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ర్టాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీవేంక
పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా దక్షిణాది రాష్ర్టాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు, తెలంగాణ కోసం కోట్లాది జనం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూప�
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం
హైదరాబాద్ : జనాభా నియంత్రణతో సహా అనేక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తనకున్న సమాచారం ప్రకారం.. డీలిమిటేషన్ ప్రక్
రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ద్విసూత్ర వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొత్త కంపెనీలను ఇ�