Acharya Satyendra Das | రాముడిని నమ్మని వారు.. సనాతన వ్యతిరేకులని రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారికి ఆహ్వానించకూడదన్నారు.
లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోనియా ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన తీర్మానాని కి కాంగ�
తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడ�
TPCC | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు తీర్మానాలు తీసుకున్న�
Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంల
Sonia Gandhi: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ ఈవెంట్కు సోనియా గాంధీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ద్రువీకరించాయి. జనవరి 22వ తేదీన అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట జరగనున్న విష�
India Alliance MP's | లోక్సభలో ఎంపీ సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో ఇద్దరు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ బుధవారం సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కి చేరుకుంది. గత గురువారం నుంచి పార్లమెం�
Sonia Gandhi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ (MPs Suspension) చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిల�
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.
Congress Party | తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా హనుమకొండ వచ్చిన సందర్భం
ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 28వ డివిజన్ అధ్యక్షుడు కురిమిల్ల సంపత్కుమార్, మర్రి రవీందర్ ఆధ్వర్యంలో పటాకులు