లలితా జ్యుయెల్లర్స్.. కనీవిని ఎరుగని రీతిలో అతిపెద్ద వజ్రాభరణాల ఎగ్జిబిషన్కు వేదికైంది. హైదరాబాద్లోని సోమాజిగూడలోగల లలితా జ్యుయెల్లర్స్ షోరూంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ ప్రెస్క్లబ్, జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ సంయుక్తాధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టుల ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది
హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ – రాజ్భవన్ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడ, బేగంపేట వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి�
ఖైరతాబాద్ : చిన్నపత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. చిన్నపత్రికలకు ప్రకటనల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.10కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ టీయూడ�
ఖైరతాబాద్ : రాష్ట్రంలోని దళితలందరూ ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో లబ్దిదారులకు కల్�
ఖైరతాబాద్ : ఆమె మా ఆవిడే….కాదు….మా ఆవిడే అంటూ ఇద్దరు మగాళ్లు ఒకరినొకరు దూషించుకున్నారు…ఇద్దరు పిల్లలున్న ఆమె మాత్రం అతను నా భర్త కాదు…వారు నా పిల్లలు కాదంటూ వాదనకు దిగింది. ఈ విచిత్ర సంఘటనక�
ఖైరతాబాద్ : ఉద్యోగాల కోసం నిరుద్యోగ దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్… కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేయాలి….ఇక్కడ కాదు….ఢిల్లీలో దీక్ష చేపట్టాలని త�
వెంగళరావునగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, శాలివాహన నగర్ కాలనీలో రూ.16 లక్షల ని
వెంగళరావునగర్ : వరదనీటి సమస్యకు శాశ్విత పరిష్కారం కోసం పనులు చేపట్టామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్ నాగార్జుననగర్ కాలనీలో రూ.30.60 లక్షల వ్యయంతో వరదనీటి
ఖైరతాబాద్ : ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమాజిగూడలోని బీస్ మక్తా పోచమ్మతల్లి దేవాలయం లేన్లో సోర్నపూడి మోహన్ శ్ర�
ఖైరతాబాద్ : అన్నార్థులకు అపన్నహస్తం అందిస్తూ….పేదలకు సేవలు చేయడమే పరమావధిగా పనిచేస్తామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహ�