Drones: డ్రోన్ల వినియోగంపై సైనికులకు శిక్షణ ఇస్తోంది ఇండియన్ ఆర్మీ. ప్రతి సైనికుడు డ్రోన్ల వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.
నగర అంతర్గత భద్రతపై ట్రైకమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హై అలర్ట్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అప్రమత్తమైన నిఘా వ్యవస్థ స్ల
మన ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టించిన పాకిస్థాన్ ఉగ్రమూకలను భారత సైన్యం మట్టుబెట్టింది. మళ్లీ భారతావని వైపు చూడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా ‘ఆపరేషన్ సిందూర్'తో చావు దెబ్బకొట్టింది. మన దగ్గర అత్�
‘ఆపరేషన్ సిందూర్'తో పాకిస్థాన్ ఉగ్రమూకలను తుదముట్టించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత సైన్యానికి యావత్ యువత సంఘీభావం ప్రకటించింది. పాక్ పన్నాగాలను, కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులను మన సైన్య
పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్, సచిన్ యాదవ్లకు నివాళిగా శనివారం రాత్రి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కు నుంచి కొవ్వొ�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామబిడ్డలు దేశసేవలో తరిస్తున్నారు. ఈ గ్రామం నుంచి సుమారు వంద మంది వరకు దేశ త్రివిధ దళాల్లో పనిచేస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
‘ఆందోళన వద్దు అప్రమత్తతే ముద్దు’ అని.. సంక్షోభ సమయంలో పౌరులు ఎలా ప్రవర్తిస్తే ప్రమాదాన్ని అరికట్టువచ్చని కమాండర్ విజయ్కుమార్ వర్మ ప్రజలకు వివరించారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేర�
దేశ రక్షణలో ఆ తండాబిడ్డలు ముందున్నారు. దేశ సరిహద్దులో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని సేడియగుట్ట తండాకు చెందిన బానోత్ నర్సింగ్ సైనికుడిగా సేవలందిస్తున్నారు.
నేను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. 1992లో మిలటరీలో చేరాను. 2003 నుంచి దాదాపు మూడేండ్ల పాటు కార్గిల్ సరిహద్దుల్లో విధులు నిర్వహించాను. ఆపై ఫిరంగి దళంలో 16 ఏండ్లు ్ల పనిచేసే 2008లో సైనికుడిగా �
మాకు 60 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉండే ది. ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచే దేశసేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరారు. 1995 నుంచి 2019 వరకు భారత ఆర్మీలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను.
Ceasefire | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టిగా బదులిచ్చినా పాక్ బుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంట (Line of Control) సరిహద్దులు దాటి కాల్పుల ఉల్లంఘనకు పాల్పుడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్ప
పొరపాటున పాకిస్థాన్ సరిహద్దుల్లోకి చొరబడిన బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించేందుకు పాకిస్థాన్ రేంజర్లు వరుసగా మూడవ రోజు నిరాకరించారు. ఆ జవాన్ ఆచూకీ చెప్పడానికి కూడా రేంజర్లు ఇష్టపడడం లేదని అధికార వర్గ�
Soldier Shot Dead | బంధువు హత్య కేసులో కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఒక సైనికుడు సెలవుపై ఇంటికి వచ్చాడు. రాత్రి వేళ భోజనం తర్వాత వాకింగ్కు వెళ్లిన అతడ్ని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
జమ్ముకశ్మీరులోని కిష్టార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఆదివ