సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
ఇండో, జర్మనీ సహకారంతో సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థలో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ ఆహార వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రౌన్హోఫర్ హెయిన్రిచ్ హార్ట�
Adilabad | ఆదిలాబాద్(Adilabad) జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ చెరువు పరిసరాల్లో సోలార్ ప్లాంట్ను( Solar plant) ఏర్పాటు చేయవద్దంటూ రైతులు కోరారు.
బెల్లంపల్లి పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ముందు పాత సింగరేణి మ్యాగ్జిన్ స్థలంలో 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. రెండు దశాబ్దాల క్రితం గనులు, వ�
జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ మేరకు ఆలయానికి చెందిన తొమ్మిది ఎకరాల స్థలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.
జ్యోతినగర్ (రామగుండం), మార్చి 5: థర్మల్ పవర్ స్టేషన్లో 4,200 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే రెండో అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూ�
సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్తు పాలసీని అమలు చేస్త�
షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు ఇచ్చే క్రమంలో బుధవారం ముగ్గరు సభ్యులతో కూడిన న్యాక్ అధికార బృందం కళాశాలను పరిశీలించారని ప్రిన్సిపాల్ ఎల్ కమల తెలిపారు.
ప్రధాన డెయిరీలో భూమిపూజ చేసిన సంస్థ చైర్మన్ భూమారెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విజయ డెయిరీలు, చిల్లింగ్ సెంటర్లలో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని స్టేట్ డెయిరీ
భవిష్యత్ అంతా.. సోలార్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాలదే..! పెరుగుతున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అధికమవుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తీవ్రంగా వెలువడుతున్న కాలుష్యం పర్యావర
పెద్దపల్లి : జిల్లాలోని ఎన్టీపీసీ రిజర్వాయర్లో ప్లోటింగ్ విధానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను సోమవారం మధ్యప్రదేశ్ రాష్ట్ర సంప్రదాయ పునరుత్పాక శక్తి శాఖ మంత్రి హర�