కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం పేరిట టెక్ కంపెనీల్లో మొదలైన ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
‘ఫుట్పాత్పై వ్యాపారం చేసుకుంటున్న కుమారీ ఆంటీకో న్యాయం... అదే స్ట్రీట్లపై వ్యాపారం చేసుకుంటున్న మాకో న్యాయమా’ అంటూ నాలెడ్జ్ సిటీలోని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకుంటున్న స్ట్రీట్ వెండర్స్ ఆందోళ�
సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు సంస్థలు వచ్చిచేరాయి.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 2న ఐటీ హబ్ అందుబాటులోకి రానున్నది. దీనిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు.
Heavi Rains | హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే, వర్షాల నేపథ్యంలో �
Logout | హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు.
AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అధునాతన సాంకేతిక యుగంలో ఇప్పుడొక సంచలనం. చూస్తుండగానే ఈ కృతిమ మేధ మన జీవితంలో అడుగుపెట్టేసింది. ఏఐ చాట్బాట్తో పిల్లల హోంవర్క్ మొదలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోడింగ్ �
ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రోజువారి ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసేందుకు నడుంబిగించింది. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ప్రత్యేక షటిల్ బస్సులను నడుపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా ఆఫీస్కు రావాల్సిందేనని ఆదేశాలు జారీచ
ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి.పెట్టుబడులను తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున�
మెజార్టీ ఐటీ కంపెనీలది ఇదే అభిప్రాయం హైసియా ఫ్యూచర్ వర్క్ మోడల్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగ సంస్థలు ఈ ఏడాదిలోనే వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు �
బెంగళూరు: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొన్ని రంగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించాయి. అందులో ఐటీ, అనుబంధ రంగాలు
సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ