కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం లభిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం పై హర్షం వ్యక్�
రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎం.ఎల్.సి. ఎన్నికలలో, గెలిచే బీసీ అభ్యర్థులకు కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులకు, కాంగ్రెస్ పార్�
సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభాలో 60శాతమున్న బీసీలకు 2, 6శాతం జనాభా కలిగిన రెడ్లకు సీఎం సహా 4 మంత్రి ప
చట్టసభల్లో మహిళా, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సును
సామాజిక న్యాయంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. మహారాష్ట్ర సదన్లో మంగళవారం నిర్వహించిన ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ మూడో జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
వీసీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభ�
Rahul Gandhi: దేశంలో కుల గణనను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల గణనపై తాను రాజకీయం చేయడం లేదన్నారు.
అంబేద్కర్ ఆలోచనలను మనం మరింత విశదీకరించినట్లయితే, సామాజిక న్యాయాన్ని సాధించడానికి సోషల్ డెమోక్రసీ తప్పనిసరి అనే విషయం అర్థమవుతుంది. అంబేద్కర్ తన జీవితాంతం దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మరి అంబే
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
బీజేపీ, దానికి కేంద్రంలో మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన మనస్తత్వమని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. బుధవారం జరిగిన తమిళనాడు సీఎం స్టాల�
మగవాళ్లకు ఏమాత్రం తీసిపోమని, అన్నిరంగాల్లో మాకు వాటా ఇవ్వాల్సిందేనని గట్టిగా నినదిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో ప్రతి ఒక్కరూ...
ఆర్థిక సాధికారత కేసీఆర్ ప్రయత్నం దళిత బంధుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘20వ శతాబ్దంలో భారతర�