Sikkim | . ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) గత మూడు రోజులుగా భారీ మంచు (snowfall)తో వణికిపోతోంది. మంచు కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో సుమారు 800 మందికిపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు.
ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది. దీంతో సాధారణ జన జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Snowfall | హిమాచల్ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి భారీగా పెరిగింది. హిమపాతం కారణంగా మూడు జాతీయ రహదారులతో పాటు 275 రహదారులు మూసుకుపోయాయి. లాహౌల్-స్పితి జిల్లాలో గరిష్టంగా 177 రోడ
సూర్యాపేటను మంచు దుప్పటి కప్పేసింది. శనివారం ఉదయం 5 నుంచి 9 గంటల వరకు మంచు కురిసింది. చలి, పొగ మంచులోనూ ఎస్వీ డిగ్రీ కళాశాలలో పోలీసు ఉద్యోగార్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం అవుతూ ఇలా కనిపించారు.
Snowfall @ Kashmir | జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కశ్మీర్తో కలిపే మొఘల్ రోడ్డును అధికారులు మూసివేశారు. మరో 4 రోజులపాటు భారీ మంచు కురిచే అవకాశాలున్నాయని వాతావారణశాఖ తెలి�
ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండా-2 శిఖరాగ్రంపైన అకస్మాత్తుగా హిమపాతం సంభవించగా, అందులో చిక్కుకున్న పదిమంది శిక్షణ పర్వతారోహకులు మృతిచెందారు.
హయత్నగర్ రూరల్, ఏప్రిల్ 1 : రాష్ట్రంలో దాదాపు పదిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే అడుగు గడప బయటకు పెట్టే పరిస్థితులు కనిపించడంలేదు. ఇక మధ్యాహ్నం గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం 7 గ�
ఇజ్రాయిల్ : శీతల తుఫానుతో జెరూసలేం గురువారం మంచు దుప్పటి కప్పుకుంది. నగరంలోని ఐకానిక్ గోల్డెన్ డోమ్ ఆఫ్ ది రాక్ మంచుతో నిండిపోయింది. పర్వత, ఎత్తైన ప్రాంతాలను మంచు ముంచెత్తింది. హిమపాతంతో జెరూసలే�
Snowfall in Sahara desert | నిప్పుల కొలిమిలా మండిపోయే సహారా ఎడారి ఐస్ ముక్కలా మారిపోయింది. 60 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతతో మండే ఆ ప్రాంతం హిమతుషారాలతో ముద్దయిపోయింది. ఆఫ్రికా దేశం అల్జీరియాలోని సహారా ఎడారిలో �
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తీవ్రమైన మంచు తుఫాన్ కురుస్తోంది. దీనికి తోడు అక్కడ మంచుచరియలు కూడా విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు రెండు సార్లు చోటుచేసుకున్నాయి. అయితే చైక�
snowfall in Kashmir | జమ్మూకశ్మీర్ను మంచు దుప్పటి కమ్మేసింది. ఇండ్లు, వాహనాలు, రోడ్లు, పర్వతాలు, ఇలా ఎక్కడ చూసి తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచు కమ్మేసి కశ్మీరం మరింత సుందరంగా కనిపిస్తుంది. అయితే కొద
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని పొగమంచు చుట్టేసింది. ఉదయం 8 గంటలు గంటలు దాటినా మంచు ప్రభావం తగ్గలేదు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కన�