మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) ప్రాజెక్టు డ్రైరన్ నిర్వహించేందుకు సన్నద్ధమైనట్టు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ�
Smita Sabharwal | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిషన్ భగీరథ ఇంజినీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండు�
కోర్టు కేసులతో ఇంటి దొంగలు అడ్డుకోవడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్మోహన్ సింగ్ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే సుప్రీం కోర్టు, భ�
ఆరు జిల్లాలకు తాగునీరందించేందుకు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్ ట్రయ ల్ రన్ విజయవంతమైంది.
Students | విద్యార్థులు ప్రయోగాలు చేసే దిశగా ఎదగాలని, కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్(Smita Sabharwal) విద్యార్థులకు ఉద్బోధించారు.
Smita Sabharwal | కరీంనగర్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆధునిక హంగులతో అత్యద్భుతంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికా�
మహాశివరాత్రి వేళ నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిఢవిల్లింది. “హరహర మహాదేవ... శంభో శంకర.. దుఃఖ హర..భయ హర.. దారిద్య్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనంద కర..” అంటూ నగరంలోని శివాలయాలన్నీ మార్మోగాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ గేటెడ్ కమ్యూనిటీ సముదాయంలో నివాసముంటున్న సీఎంవో కార్యదర్శి, మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఈ నెల 19న అక్రమంగా చొరబడిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద�
కొందరు యువకులు పంపిన ట్విట్టర్ పోస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వెంటనే స్పందించారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రేగుల గ్రామానికి చెందిన బల్ల రాజు(28) ఈ నె
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వంకలు తిరిగిన మంజీర నది. సూర్యుడిని కమ్మేసిన మబ్బుతునక.. చినుకు రాలితే ఒడిసిపట్టుకుందామా అన్నట్టు చూస్తున్న జలదోసిలి. అది సంధ్యాసమయపు మేఘ మంజీరం. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ ద�
హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ( Smita Sabharwal ) ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ�