Sridhar Babu | ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై తమకు ఎలాంటి కక్ష లేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆమెపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలను మంత్రి ఖండించిన ఆయన.. అధికారులు నియమ నిబంధన�
Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్కు సీ
IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును ప్రభుత్వం
కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై ఏఐ ఫొటో రీట్వీట్ చేశారన్న కేసులో గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన నోటీసుకు సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు.
ఒక అసత్యాన్ని లేదా అర్ధసత్యాన్ని పదేపదే వల్లిస్తే నిజాలను మరుగున పరచవచ్చనేది గోబెల్స్ ప్రచారనీతి. అది అసలు అడివే కాదనడం, అక్కడ జీవులే లేవనడం అసత్యం కాక మరేమిటి? ఇక అది ప్రభుత్వ భూమి అనేది అర్ధసత్యం అనుక�
హెచ్సీయూ అంశంపై ఓ ట్వీట్ను రీపోస్టు చేసినందుకు గచ్చిబౌలి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. హెచ్సీయూలో పెద్దఎత్తున అటవీ విధ్వంసంపై సుప్రీ�
Smita Sabarwal | తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు జారీ చేసినట్లు సమాచ
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల వర్సిటీలో జరిగిన ఆడిట్లో వర్సిటీ నుంచి వాహన అద్దె చెల్లి�
ఐఏఎస్ లాంటి ఉన్నత పదవుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టివేసింద
దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్వేదికగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ను డిస్మిస్ చేయాలని అఖిల భారత వికలాంగుల హకుల వేదిక డిమాండ్ చేసింది.
ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న స్మితాసబర్వాల్ దివ్యాంగవర్గాన్ని తకువ చేసేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు సరికావని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.