ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం అవసరం. కానీ, ఆహార వ్యవహారాలను మారిన జీవనశైలి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ప్రాసెస్డ్ జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు.
చిరుధాన్యాల సంరక్షణలో జహీరాబాద్ డీడీఎస్ సొసైటీ మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న కృషి ఎనలేనిదని విత్తన శాస్త్రవేత్త డాక్టర్ గౌరీశంకర్ కొనియాడారు. జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్లోని డీడీఎస్
పాత పంటలైన చిరు ధాన్యాలను పరిరక్షించే డీడీఎస్ మహిళా సంఘాల కృషి త్వరలోనే ఫలించనుందని, వాటికి మంచి రోజులు రాబోతున్నాయని రాష్ట్ర ఐసీఏఆర్, డైరెక్టర్ అటారి జోన్-10 డా. షేక్ ఎన్.మీరా పేర్కొన్నారు. మంగళవార�
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పిందంతా బోగస్ అని తేలిపోయింది. దీంతో సన్నాలు సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే అమ్మితే మద్దతు ధర రూ. 2320
చిరుధాన్యాల సాగుతో ఆహార భద్రత సాధ్యమని మహిళా రైతులు ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు, వాటిని సాగుచేసే రైతులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నాయని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం(ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర�