Ben Stokes : వన్డేలు, టీ20ల్లోనే కాదు ఈమధ్య టెస్టుల్లోనూ స్లో ఓవర్ రేటు (Slow Over Rate) జరిమానాలు పెరుగుతున్నాయి. ఈ నిబంధనపై ఇప్పటికే కొందరు కెప్టెన్లు పెదవి విరుస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సైతం మండిపడ�
WTC Points Table | ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్తో లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ఒక స్థానం దిగజారి మూడోస్థానానికి చేరుకుం�
ICC : స్వదేశంలో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్కు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు జరిమానా విధించ�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు పెద్ద షాక్. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్(Shubman Gill)కు భారీ జరిమానా పడింది.
Axar Patel: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్కు జరిమానా విధించారు. ఐపీఎల్లో ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా.. అతనికి 12 లక్షల ఫైన్ వేశారు.
Sanju Samson : సంజూ శాంసన్కు 24 లక్షల జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా ఆ ఫైన్ వేశారు. ఆ మ్యాచ్లో రాజస్తాన్ జట్టు 58 రన్స్ తేడాతో ఓడిపోయింది.
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్కు 24 లక్షల ఫైన్ వేశారు. నెమ్మదిగా బౌలింగ్ చేయడం వల్ల ఆ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్తో జీటీ బౌలి�
ఈ సీజన్లో మూడో మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ‘స్లో ఓవర్ రేట్' కారణంగా అతడికి జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎ�
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక పోరులో జూలు విదిల్చింది. లక్నోపై గెలుపు జోష్లో ఉన్న ఢిల్లీకి భారీ షాక్ తగిలేలా ఉంది. కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం �
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోరులో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 10 శాతం �
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్లోగా బౌలింగ్ చేసిన టీమిండియా జట్టుకు ఫైన్ వేశారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేశారు. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కీలకమైన పాయింట్లను కూడా ఇండియా కోల్�