ముంబై: ఐపీఎల్లో రోహిత్ శర్మ భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే ఛాన్సు ఉంది. బుధవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ వల్ల రో�
పుణె: రాజస్థాన్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. పుణెలో మంగళవారం జరిగిన ఆ మ్యాచ్లో హైదరాబాద్ మరీ స్లోగా బౌలింగ్ చేసింది. 61 రన్స్ తేడాత�
అబుదాబి: ముంబై ఇండియన్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైనందుకు కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తో పాటు ఆ జట్టు సభ్యులకు జరిమానా పడింది. ముంబైపై కోల్కతా ఏడు విక�
చెన్నై : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఆ ఫైన్ వేశారు. చెన్నైలో నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యా�