దోమలపెంట ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 58రోజులుగా రె స్క్యూ సిబ్బంది మృతదేహాల కోసం అన్వేషణ చేస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించలేదు. టన్నెల్లో డేంజ�
నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదస్థలం నుంచి సొరంగం లోపలికి వంద మీటర్ల పొడవునా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడంతో మట్టి తొలగింపు
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో చిక్కుకున్న ఏడుగురి జాడ కోసం అధికార యం త్రాంగం మానవ ప్రయత్నంతోపాటు యంత్రాల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగ�
దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్లోకి రోబోలు ఎంట్రీ ఇచ్చారు. టన్నెల్లో చిక్కుకున్న వారి జాడ కోసం నాలు గు షిప్టులుగా 12 కేంద్ర, రాష్ట్ర సహాయక సంస�
ఎస్ఎల్బీసీలో చిక్కుకు న్న కార్మికుల జాడ ఎంతకీ కానరావడం లేదు. 15 రోజులుగా ఎనిమిది మంది మృతదేహాల కోసం 11రెస్క్యూ టీమ్లోని దా దాపు 580 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతున్నది. రాడార్ద్
ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరింది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు ర�
నాగర్కర్నూల్ జిల్లా దోమల పెంట ఘటనలో మృతదేహాల వెలికితీతకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామునే అంతా అయిపోతుందని భావించిన అధికార యంత్రాంగానికి జీరో పాయింట్ వద్ద ప్రతికూల పరిస్థితులు �