SLBC Tunnel Mishap | శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్పై ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంట, SLBC ఇన్లేట్ 1 ఆఫీస్ వద్ద నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికార
SLBC Tunnel Mishap | అచ్చంపేట, మార్చి 16 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి ఆచూకీ మాత్రం నేటికీ లభ్యం కాలేదు. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో జిల్లా కల�
SLBC Tunnel | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ సిబ్బంది తమ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. SLBC టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రగాఢ సంతాప�
SLBC Tunnel Mishap | శ్రీశైలం ఎడమ గట్టు ఎస్ఎల్బీసీ సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది కార్మికులని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్లను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్�
Tammineni Veerabhadram | నిపుణుల చేత పరీక్షించకుండా పనులు ప్రారంభించడం వల్లనే ఎస్ఎల్బీసీ టన్నెల్ప్ర మాదం సంభవించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC Tunnel) సొరంగంలో ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఆదివార�
SLBC Tunnel MIshap | ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల జాడపై 8 రోజులైనా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమని.. వారు ప్రాణాలతో ఉన్నారా..? లేదా.. ఏమిటి..? అనే అంశంపై ప్రభుత్వం స్పందించాలని సీపీఎం రా�
ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడ�
SLBC Tunnel Mishap Review | ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరె�
SLBC Tunnel Mishap | ఉత్తరాఖండ్ కు చెందిన 14 మంది ర్యాట్ మైనర్ టీంకు నాయకత్వం వహిస్తున్న ఫిరోజ్ ఖురేషి ఇవాళ తెల్లవారుజామున ఎస్ఎల్బీసీ సొరంగంలోకి ప్రవేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది క�
ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటంత, బురద ఎక్కువగా ఉండట, విద్యుత్ లేక�
ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్త�
ఎస్ఎల్బీసీ సొరంగం భయంకరంగా మారింది. అడుగు కూడా ముందుకు వేయలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. టన్నెల్లోని అడుగడుగునా ప్రతికూల పరిస్థితే ఎదురవుతున్నది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు నాలుగోరోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా వారి ఆచూకీ లభించలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడ�