శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో గల్లంతైన కార్మికులను తొమ్మిది నెలలు అవుతున్నా కనుగొనలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది.
‘ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురి మృతదేహాల జాడేది? కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన చిన్న సమస్యకే ఎన్డీఎస్ఏను పంపించి రాద్ధాంతం చేసిన కేంద్రం ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు?’
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనుల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలను రూపొంచించారు.
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఒక వైపు ప్రభుత్వం 2027 కల్లా సొరంగం పనులను పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నా మరోవైపు క్షేత్రస్�
SLBC Tunnel | మరో మూడేండ్లయినా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిం చకపోగా.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ మాత్రం మొత్తం ప్రాజెక్టునే మూడేండ్లలో పూర్తి చేస్తామంటూ ఉత్త బీరాలు పలుకుతున్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ఎస్ఎల్బీసీ కాల్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. పలుచోట్ల కాల్వలకు రెండు వైపులా ఉన్న భూములను కొందరు ఆక్రమిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
SLBC | ఎస్సెల్బీసీ..! కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొన్ననే కుప్పకూలిన సొరంగ ప్రాజెక్టు ఇది! తెలంగాణ సాగునీటి రంగంలో ఇదో పెద్ద చిక్కుముడి! టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో ఏకధాటిగా 43 కి.మీ సొరం గం తవ్వాలి. టీ
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున�
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పథకానికి (ఎస్ఎల్బీసీ) రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే కృష్ణాజలాలు అక్కంపల్లి రిజర్వాయర్లో వచ్చిపడతాయి. కేసీఆర్ ఈ సుంకిశాల పథకాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారో అర్థం కావడం లేదు. ఇది అనవస�