ప్రశాంతవంతమైన ప్రాంతల్లోనే ప్రజలు అనేక రకాల రోగాలతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. అలాంటిది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ నివసించే ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేం.
క్యాన్సర్ కంటే భయంకరమైన గాలికుంటు వ్యాధి నుంచి మూగ జీవాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిఏటా రెండుసార్లు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగానే నేటి నుంచి జిల్లాలోని 2,40 లక్షల ఆ�
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న
కరోనా తర్వాత చాలామంది పలురకాల చర్మవ్యాధులకు గురవుతున్నారని, ఆన్లైన్ క్లాస్లు, వర్క్ఫ్రమ్ హోమ్, ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే ఉండటమే కారణమని కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు, సీఎండీ డాక్టర్ బొల్లినే
Skin Cancer | వయోభేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను గమనిస్తుంటే ఎవ్వరికైనా శరీరంలో చిన్న మార్పు కనిపించగానే వెన్ను జలదరిస్తుంది. శరీరం లోపలి అవయవాలలో జరిగే మార్పులను లక్షణాలు తీవ్ర�
చలికాలంలో దురద, చర్మం పొడిబారడం, మొటిమలు మొదలైన సమస్యలు కామన్. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమశాతం తగ్గడంతో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే, చాలామంది ఈ సమస్యకు పరిష్కారంగా
ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సమస్య ఉస్మానియా చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ రఘుకిరణ్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఏదో ఒక రకమైన చర్మ సమస్య ఉన్నట్టు ప
జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణుల సూచన కొద్ది రోజుల్లోనే నయమవుతుందని వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కారోనా శరీరంలో ఏ అవయవంపై ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పడం ఈ కాలంలో కష్టంగానే �