రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరొక నాలుగు రోజుల్లో ఏడాది కాలం పూర్తవుతుంది. అందువల్ల, ఈ కాలంలో జరిగిన పరిపాలనా లతీరును సమీక్షించేందుకు ఇది తగిన సమయం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఏడాదైనా ఒక్క హమీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
ఎన్నికలు వస్తే చాలు నాయకులు అధికారమే పరమావధిగా ప్రజలకు ఇష్టారీతిన హామీలు ఇవ్వడం షరామామూలైంది. తీరా అధికారం చేజిక్కిన తర్వాత ఇచ్చిన హామీలను అటకెక్కించటం ఆధునిక నాయకుల్లో గమనిస్తున్నాం.
‘వడ్లకు ఐదువందలు బోనస్ ఇస్తం.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తం’ అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను ఇన్నిరోజులూ మభ్యపెట్టి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయని మళ్లీ అదే హామీని ఎత్తుక�
ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యత
Boinapally Vinod Kumar | ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఎన్నికల వేళ, ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పదే పదే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే, ఆచరణలోకి వచ్చేసరికి ప్రభుత్వం మాట నిలుపుకోలేకప�
ప్రజాపాలన ముగిసింది. డిసెంబరు 28, 2023న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, శనివారం వరకు ( డిసెంబర్ 31, జనవరి 1వ మినహా) దరఖాస్తులను అధికారులు ప్రత్యేక కేంద్రాల ద్వారా స్వీకరించారు.
MLA Sunitha Laxmareddy | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి (MLA Sunitha Laxma reddy) అన్నారు.
శేరిలింగంపలి సర్కిల్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభమైంది. సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి మూడు డివిజన్లలో ఉదయం 8 గంటలకు ప్రజాపాలన కేంద్రాల్లో అధికార యంత్ర�
MLA Gangula | కరీంనగర్(Karimnagar) చరిత్రలో లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని, నా చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) అన్�
TS Minister Satyavati Rathode | కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తెలంగాణ మహిళలు విశ్వసించరని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.