ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు బ్ర�
Commits suicide | కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక రైతులు చేసిన అప్పులు తీర్చే మార్గంలేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
Jackal attack | నక్క దాడి(Jackal attack )చేసిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లాముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో చోటు చేసుకుంది.
సాన్నిహిత్యంగా మెలుగుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్థికంగా ఉన్న పలువురి నుంచి ఓ కిలేడీ కోటి దాకా లూటీ చేసిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడ
Siricilla | సమగ్ర కుటుంబ సర్వేలో (Samagra Kutumba Survey) ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయు లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఓ హత్య కేసులో దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఖైదీలకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కృషితో విముక్తి లభించింది. హత్యకు గురైన కుటుంబానికి నిందితుల తరఫున 2013లోనే కేట
ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పను
బాలికలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు కస్తూర్బా గాంధీ విద్యాలయాలను కార్పొరేట్ హంగులు కల్పిస్తున్నది. సువిశాలమైన తరగతి గదులు, సైన్స్ల్యాబ్లు, గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్వో
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
చెట్టు మనిషికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పెంచుతుందని మనందరికీ తెలుసు. భారీ వర్షాలకు నేలకొరిగి కొనఊపిరితో ఉన్న ప్రాణవాయువును ఇచ్చే మహావృక్షానికే ఆయువు పోయాలన్న ఓ యువకుడి సంకల్పం.. రాష్ట్ర మంత్రి క�