వారంతా స్నేహితులు.. వేసవి సెలవులు కావడంతో ప్రతిరోజూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. రోజువారీలాగానే కలుసుకున్న వీరు స్విమ్మింగ్ కోసమని సిరిసిల్ల శివారులోని మానేరు వాగుకు వెళ్లారు. మొదట నీటి కుంటలో దిగిన �
జిల్లాలో యాసంగిలో లక్షా 93 వేల 330 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పడిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగండ్లు పడడంతో పెద్ద మొత్తంలో నష్టపోయారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట పరిధిలోని రామన్నపల్లె దాదా�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో రంగనాయకసాగర్ నుంచి కాళేశ్వరం 11వ ప్యాకేజీలో చేపట్టిన ఎల్-4, ఎల్-5, ఎల్-6 క�
ద్విచక్ర వాహనంపై వరినారును సంచుల్లో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో పడిపోయి ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్లో బుధవారం తెల్లవారుజామున జరిగ�