తన కూతురు శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో జరిగింది. ఎస్ఐ రాహుల్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గొల�
విద్యుదాఘాతంతో 24 గంటల్లోనే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల ముగ్గురు చనిపోగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు మృతిచెందాడు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిరిసిల్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని కలిసి, వినతి పత్ర�
అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కండగండ్లు మిగిల్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిన వానకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంట చేతికందే దశలో నేలపాలైంద�
సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డుకు సమీపాన ప్రతిపాదిత రైలుమార్గంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ �
ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు బ్ర�
Commits suicide | కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక రైతులు చేసిన అప్పులు తీర్చే మార్గంలేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.