India Vs Bangladesh test: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ ఉదయం మరో 126 రన్స్ జోడించిన ఇండియా చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. మొత్తం 133.5 ఓవర్లలో ఇండి
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తొలి పోరులో హైదరాబాద్ జట్టు.. తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా మంగళవారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కాను�
ఆల్రౌండ్ వైఫల్యంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది.
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముం దు భారత్ను గాయాల బెడ ద బాధిస్తూనే ఉన్నది. ఇప్పటికే జడే జా, బుమ్రా మెగాటోర్నీకి దూరం కాగా తాజాగా యువ పేసర్ దీపక్ చాహర్ ఇందులో చేరాడు.
Mohammed Siraj: పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశారు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్�
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
257 పరుగుల ముందంజలో భారత్ రెండో ఇన్నింగ్స్లో 125/3 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్ వరుణుడి అంతరాయం మధ్య సాగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది. మొదట భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్ష