ఆల్రౌండ్ వైఫల్యంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది.
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముం దు భారత్ను గాయాల బెడ ద బాధిస్తూనే ఉన్నది. ఇప్పటికే జడే జా, బుమ్రా మెగాటోర్నీకి దూరం కాగా తాజాగా యువ పేసర్ దీపక్ చాహర్ ఇందులో చేరాడు.
Mohammed Siraj: పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశారు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్�
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
257 పరుగుల ముందంజలో భారత్ రెండో ఇన్నింగ్స్లో 125/3 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్ వరుణుడి అంతరాయం మధ్య సాగుతున్న ఆఖరి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది. మొదట భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్ష
వరుసగా 12వ టీ20లో విజయం ఆఖరి మ్యాచ్లో 6 వికెట్లతో లంక చిత్తు స్వదేశంలో టీమ్ఇండియాకు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక టీమ్ఇండియా వరుసగా మూడో సిరీ�
పొట్టి పోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరు�
మూడో వన్డేలోనూ భారత్ జయభేరి 96 పరుగుల తేడాతో విండీస్ చిత్తు.. అహ్మదాబాద్: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. పోరాటమే మరిచిపోయినట్లు వరుసగా మూడో మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతులెత్తేయడంతో భారత్ 3-0తో సిరీస