Single Use Plastic | చికెన్, మటన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా తప్పనిసరిగా కేటాయించిన వాహనానికి అందించాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ చెప్పారు. చికెన్, మటన్ కొనుగోలుదారులు టిఫిన్ బా
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, అమ్మినా రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ నోయిడా అథారిటీ సోమవారం ప్రకటించింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, 2022లో భాగంగా మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని అటవీ-పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించా�
భవిష్యత్తు తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించేందుకు కృషిచేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
భావితరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యతని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వా�
Minister Konda Surekha | భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
ఐఐటీ కాన్పూర్కు చెందిన ఇంక్యుబేట్ కంపెనీ ‘నోవాఎర్త్'.. కోడి ఈకలతో గిన్నెను తయారుచేసింది. పర్యావరణానికి అత్యంత ముప్పుగా మారిన ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్'కు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించినట్టు కం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై ఒకరోజు వర్క్షా�
CS Shati Kumari | పర్యావరణానికి ముప్పుగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ను స్వచ్ఛందంగా నిషేధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై శనివారం డాక్�
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి శరీరంలో మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోతున్నదని, అది రక్తంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. సింగిల్ �
Single Use Plastic | దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను (Single Use Plastic) నిషేధించారు. అయినప్పటికీ వాటి వినియోగం మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్నంగా ఆలోచించింది. �
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం ములుగు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వం నిషేధం విధించినా అధికారులు అమలు చేయడంలేదు. అనుకూలంగా ఉన్నాయని ప్రజలు, తక్కువ రేటుకు వస్తున్నాయని దుకాణదారులు పాల
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్తో విపరీతమైన ముప్పు పొంచి ఉన్నదంటూ విశాఖలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేయడంతోపాటు ప్రత్యామ్నాయాలను...
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం 13 రకాల వస్తు సామగ్రిపై బ్యాన్ ప్రత్యామ్నాయాలు సూచిస్తున్న నిపుణులు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఒక క్ కవర్ భూమిలో కరగాలంటే ఎన్నేండ్లు పడుతుందో తెలుసా.. అక్షరా