మణుగూరు: ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 10.52లక్షల టన్నులకు గాను 96.70లక్షల టన్నులు 92శాతం ఉత్పత్తి సాధించి, ఓబీ 96 శాతం వెలికితీసిందని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని యూనియన్లు ఇచ్
సుజాతనగర్ : సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ట నిమ్మలగూడెం గ్రామపంచాయతీ అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావును కలిసి వినతి పత్రాన్న�
సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు సింగరేణి శతవార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదం హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని సింగరేణి కాలరీస్ నిర�
అందజేసిన కేంద్ర మంత్రి పాండే హర్షం వ్యక్తం చేసిన సంస్థ సీఎండీ శ్రీధర్ హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): వెలుగుల రేణి సింగరేణికి ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఈఐ) ఇండియా అందజేస�
న్యూఢిల్లీ : బొగ్గు మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ అవలంభిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆ�
సింగరేణి ఆవిర్భావ దినోత్సవంలో సీఎండీ శ్రీధర్ హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశ ఇంధన అవసరాల కోసం బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గు తీసే పరిస్థితి ఉండ
Singareni | సింగరేణి సంస్థ 133 ఏండ్ల చరిత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటిమంది లబ్ధి పొందారని సంస్థ డైరెక్టర్ పా, ఫైనాన్స్, ప్రాజెక్ట్&ప్లానింగ్ ఆఫీసర్ బలరాం అన్నారు.
Singareni | తెలంగాణ మకుటం, సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ
కంపెనీ బొగ్గుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ షోలాపూర్ ఎన్టీపీసీకి ఏటా 25.4 లక్షల టన్నుల బొగ్గు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్�
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�
రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ప�
కార్మికుల సమ్మెపై పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం ఇతర రాష్ర్టాలకు మినహాయింపుతో న్యాయం తెలంగాణపై వివక్ష అంటూ మండిపాటు నోరెత్తని రాష్ట్ర బీ�