యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సింగరేణి అధికారులు స్పష్టం �
అధికారుల న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వీడాలని సీఎంవోఏఐ నాయకులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిం
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని కోరుతూ సింగరేణి అధికారులు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. ఈ సందర్
కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండివైఖరిని విడనాడి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేశారు. సింగరేణివ్యాప్తంగా కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ�
సింగరేణి యాజమాన్యం అధికారిక వెబ్సైట్లో శుక్రవారం కేటీకే ఓసి-గనిపై 2.83 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చూపించడంతో భూపాలపల్లిలో సింగరేణి పరిరక్షణ సదస్సునకు హాజరైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో�
సింగరేణి యాజమాన్యం తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్లో
పుడమి తల్లి ఒడిలో పనిచేస్తూ నల్లబంగారాన్ని వెలికి తీసే నల్లసూర్యుల ఆరోగ్యంపై సింగరేణి యాజమాన్యం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిరంతరం శ్రమిస్తూ సింగరేణికి సిరులు కురిపిస్తున్న కార్మికులను పట్టి
భూగర్భ గనుల్లో రక్షణ చర్యలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందని, పని ఒత్తిడి పెరగడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో యాక్టింగ్ ఎస్డీఎల్ ఆపరేటర్ రాసపల్లి శ్రా�
సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరానికి గాను లాభాల లెక్కలు ఎప్పుడు తేలుతాయంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ప్రకటన వెల్లడించలేదు.