రానున్న మూడేళ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో యువ సింగరేణి అధికారులు సంస్థ అభివృద్ధికి బాసటగా నిలవాలని, వ్యాపార విస్తరణపై అవగాహన పెంచుకోవాలని సంస్థ సీఎండీ బలరాం సూ�
సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని అరుణోదయ సంస్కృతిక సమాక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమల, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాస్ట్ర నాయకులు వెంకటేశ్వర్ర
సింగరేణి బొగ్గు గనుల కారణంగా వచ్చే దుమ్ము, దద్దరిల్లే బాంబుల మోతతో తాము శ్మశానవాటికలో జీవిస్తున్నట్లు ఉందని కిష్టారం గ్రామస్తులు.. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్�
సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి �
సింగరేణి బొగ్గు గనుల వేలంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి గర్జించింది. కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాకు దిగింది.
కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్
రాష్ర్టానికే తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి గనులను వేలం వేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటంరాజ్ మండిపడ్డారు
దేశవ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టిన కేంద్రం, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి కోల్బ్లాక్ను సైతం అమ్మకానికి పెట్టడం ఆందోళన కలిగిస్తున్నది. ఓసీ వద్దని కొన్నేళ్లుగా పోర�
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా కార్మికలోకం కన్నెర్ర చేస్తున్నది. సింగరేణి జోలికి వస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఉద్యమాలు చేసి సంస్థను కాపాడుకుంటామని స్�
దేశంలో విద్యుత్తు వినియోగం బాగా పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా కొత్త బొగ్గు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా పేర్కొన్నారు
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, ఇందులో బెల్లంపల్లి ఏరియా చాలా భిన్నమైనది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న�
సింగరేణిని ప్రైవేటీకరించబోమని మోదీ పచ్చి అబద్ధం చెప్పాడని, అలాగైతే బొగ్గుబ్లాకుల వేలాన్ని సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రశ్నించా�