Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో(Kodangal )నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది.
Koo App | ఒకానొక టైమ్లో ట్విట్టర్కే పోటీ ఇస్తుందేమోనని భావించిన దేశీయ సోషల్మీడియా ప్లాట్ఫామ్ కూ యాప్ శకం ముగిసింది. ఇవాల్టి నుంచి కూ యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కూ యాప్ మూతబడిన విషయాన్ని ఆ కంపెనీ
గోప్యతను వదిలేయాల్సి వస్తే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్లిపోతుందని ‘మెటా’ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హై�
Karti Chidambaram | మనీలాండరింగ్ నిరోధక సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను మూసేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. అత్యంత అవినీతిమయమైన ఈ ఏజెన్సీ దేశానికి అవసరం లేదని తెలిపారు.
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెల�
Twitter Offices: ట్విట్టర్ సంస్థ ఇండియాలో రెండు ఆఫీసుల్ని మూసివేసింది. ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా మస్క్ ఆదేశాల ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Iran | తమ సుప్రీం లీడర్ను అవమానించేలా కార్టూన్ వేసినందుకు ఫ్రాన్స్పై గుర్రుగా ఉన్న ఇరాన్.. ఆ దేశానికి చెందిన ఓ సంస్థను మూసేసింది. ఫ్రాన్స్కు చెందిన ఫ్రెంచ్ ఇన్స్టిట్ ఫర్ రీసెర్చ్ గత కొన్ని
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో హైస్కూల్ విద్యార్థుల కోసం రెండేండ్ల కిందట ప్రారంభించిన ఆన్లైన
బాలికపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో బుధవారం ఏం జరుగనున్నదనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ వ్యవహారంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఢిల�
సంస్కృతి, చారిత్రక వైభవాన్ని భావి తరాలకు అందించడంలో నిర్లక్ష్యం నెలకొన్నది. మహనీయుల అనుభవాలు, జ్ఞాపకాలు మరుగునపడుతున్నాయి. ఇందూరు నగరంలోని తిలక్గార్డెన్లో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనశాల ఆరేండ�
రాష్ట్రాలు వద్దంటున్నా, రైతులు మొత్తుకొంటున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకొన్నది. ధాన్యం సేకరణను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొనేవాళ్లు లేక, కనీస మద్దతు