రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో ఫార్మాసిటీకోసం సేకరించిన భూమిలో ఎన్ఐయూఎం (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్) కార్యాలయం నిర్మించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కాల్చివేతను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ నకిరేకల్ 7వ మండల మహాసభ పాల్వాయి విద్యాసాగ
Consumer Federation of India | భారత వినియోగదారుల సమాఖ్య కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.
SE Shravan Kumar | వినియోగదారులకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని కామారెడ్డి ట్రాన్స్కో ఎస్ఈ శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం నస్రుల్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు.
కాంగ్రెస్ నాయకులు ఇంత పచ్చి గా అబద్ధాలు చెప్తారని నిరుద్యోగులు ఊహించలేకపోయారు. పదవిలో కూర్చుంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అసలు రంగు బయటపడింది.
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామ సభలో రచ్చరచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా అర్జీదారుల నుంచి కారోబార్ శ్రావణ్కుమార్, కార్యదర్శి రాజిరెడ్డి 500 చొప్పున వసూలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహ
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన ఒక టీవీ చానల్ ఎండీ ఏ శ్రవణ్కుమార్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తామని, శ్రవణ్ పోలీసులకు లొంగిపోయాక విచారణ చేయవచ్చు కదా? అని హైకోర్టు పోలీసులకు ఒక ప్రతిపాదన చేసింది. �
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు మరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్�
పోలీసులకు ఎంత టెక్నాలజీ అందించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దని చెబుతున్నా.. ఇటీవల క్షేత్ర స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
నల్లగొండ జిల్లాలో యూరియా కొరత లేదని, కావాల్సినంత అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను