రైతన్నలకు యూరియా కొరత లేకుండా చూడాలని జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావును కలిసి విన్నవించారు.
సైదాపూర్ మండల కేంద్రం లోని వెన్కపల్లి, సైదాపూర్ సింగిల్ విండో వద్దకు 450 బస్తాల యూరియా వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు కేంద్రం వద్దకు చేరు కున్నారు. రైతుకు 2 బ్యాగ్ ల చొప్పున యూరియా అందించారు.
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేసింది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది.
గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందుతున్న మందుల వివరాలను స
Gunny Bags | మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు అరకోర గన్ని బ్యాగులు సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక అరిగోస పడుతున్నారు.
YELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట, మార్చి 30: గత కొంతకాలంగా ప్రభుత్వ పైలట్ గ్రామం గుండారం లోని పోచమ్మ తండా తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు బకెట్లు �
Shortage of seeds | వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురుస్తుండటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు(Seeds) వేయ డానికి సిద్ధమవుతున్నారు. కానీ, ఖమ్�
రైతులకు విత్తనాల కొరత సమస్య మరింత పెరుగుతున్నది. ఇప్పటికే జనుము, జీలుగు, పత్తి విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్న రైతులకు కొత్తగా వడ్ల విత్తనాల కొరత కూడా ఇబ్బంది పెడుతున్నది.
G20 Summit | దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జీ 20 సదస్సు (G20 Summit) జరుగనున్నది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల కోసం వాహనాల కొరత ఏర్పడింది. దీంతో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అదనపు ప్రభుత్వ వాహనాలను వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశాలు జా�
Pakistan | తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్థాన్లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బంద
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
ప్రస్తుతం రాష్ట్రంలో సాలీనా దాదాపు 5 లక్షల టన్నుల చక్కెర లోటు ఉన్నది. దీనిని పూడ్చుకొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాన్ని చేరుకొనేంద�
అతి ఏదైనా అనర్థమే.. పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే.. ఇది దేనికైనా వర్తిస్తుంది.. ఆ కోవలోకే వస్తుంది విద్యుత్. కరెంట్ను మనం ఎంత పొదుపు చేస్తే అంత భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఫ్యాన్లు, బల్బు