మహారాష్ట్రలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూల
మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మరో నాయకుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టంది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల�
ముంబై : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంతో పాటు అంతర్గత విభేదాలు నెలకొనడం మహారాష్ట్రలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేనలో గుబులురేపుతోంది. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ సారధి లే
ముంబై : శివసేన కార్యకర్తలు సోమవారం ముంబై ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన అదానీ బోర్డులను ధ్వంసం చేసి వాటిని తొలగించారు. ముంబై ఎయిర్పోర్టు నిర్వహణ బాధ్యతలను గౌతం అదానీ గ్రూప్ చేపట్టిన అనంతర