తిరుపతి -షిర్డీకి 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తిరుపతి -సాయినగర్ షిర్డీ రైలు (07637) తిరుపతిల�
IRCTC | భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు సిటీల మధ్య 18 ప్రత్యేక రైళ్లను
రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి (Guru Purnima) సందడి నెలక్నొది. గురువారం తెల్లవారుజాము నుంచే సాయిబాబాను (Sai Baba) దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారిపోయాయి
షీర్డి వెళ్లివస్తూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హుస్నాబాద్ జిల్లాలో జరిగింది.
Shirdi Sai Baba Temple | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. బాబా ఆలయంలోకి పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకెళ్లడంపై నిషేధం వ
మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా రక్షణను పొందాలనుకొనేవారు దర్శనానికి వచ్చే ము�
Shirdi | ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న షిర్డీలో దొంగలు చెలరేగిపోయారు. పలు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కత్తిపోట్లకు గురై మరణించారు. మరొకరు �
Shirdi Accident | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
Ramdas Athawale | మహారాష్ట్రలోని షిరిడీ లోక్సభ స్థానంలో తాను పోటీ చేయాలనుకున్నానని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే తెలిపారు. కొన్ని పొత్తుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు.
Shirdi Tour Package | హైదరాబాద్ నుంచి షిర్డికి వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) విమాన ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Telangana | తిరుమల, షిర్డీకి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సర్వీసులను తీసుకొచ్చామని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ (Guru purnima) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువ జామునుంచే సాయిబాబా (Sai Baba) ఆలయాలకు భక్తులు పోటెత్తారు. షిర్డిలోని (Shirdi) బాబా ఆలయాన్ని సర్వాంగ సుందర�
నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road accidents) ఇద్దరు మరణించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా (Bhainsa) సమీంలోని నాగదేవత ఆలయం వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ బ�