మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలని ఏపీడీ శ్రవణ్కుమార్ అన్నారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సంఘబంధం అధ్యక్ష, కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజ�
గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల (SHGs) మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సీహెచ్ అనురాధ అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా సభ్యులకు పలు అం
రానున్న రోజుల్లో ఇందిరా మహిళా డెయిరీ విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలం కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డె
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు వడ్డీ లే ని రుణాల పథకం ఆరంభ శూరత్వం గా వెక్కిరిస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు అయ్యే వడ్డీని తామే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించ
మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్హెచ్జీ)ను మరింత బ�
స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీలు) మహి ళా సభ్యులకు తాము వ్యవసాయ రంగంలో ఉపకరించే 200 డ్రోన్లను అందించినట్టు కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. వివిధ ఎస్హెచ్జీలకు ప్రధాని మోదీ 1000 డ్రోన్లు అందచేశారని, అందు�
సాఫ్ట్వేర్, పర్యాటక రంగాలతోపాటు వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలతో స్వయం సహాయక బృందాలను (ఎస్హెచ్జీ) అనుసంధానించి, మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ�
గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృం దాలకు (ఎస్హెచ్జీలు) రుణ సదుపాయం కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మహిళలు ఆర్థికంగా రాణించేందుకు వడ్డీలేని, స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది.
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎస్హెచ్జీల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై ఇతర రాష్ర్టాల మహిళలకు తెలంగాణ మహిళలు శిక్షణ ఇస్తున్నారు.
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్న వడ్డీరహిత రుణాలను మన స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) చక్కగా సద్వినియోగం చేసుకొంటున్నాయి. వాటిని సకాలంలో తిరిగి తీర్చడంలోనూ దేశానిక
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా పని చేయాలని, అదే కీలక బాధ్యత కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి, ‘సెర్ప్' సీఈవో సందీప్ కుమార్ స
Flipkart | గ్రామీణ పేదరిక నిర్మాలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.