గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న గుర్తు తెలియని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మ�
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
Family Seeks Shelter In ATM | కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
ఆశ్రయం ఇచ్చి, పని కల్పిస్తానని చెప్పిన పాపానికి మహిళను యువకుడు దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
Bangladesh crisis | బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఆందోళనల్లో వంద మందికి�
కూతురు గెంటేయ డంతో నిలువ నీడ లేకుండాపోయింది. బస్షెల్టరే ఆవాసంగా మారింది. ఎండయినా, వానయినా అక్కడే జీవనం సాగిస్తున్నది. ఇదీ 70 ఏండ్ల గొర్రె మార్త దీనస్థితి. ఆమె దుస్థితిని తెలుసుకుని పోలీసులు చలించారు. కాజీ�
ఈ ఫొటోలో కన్పిస్తున్న వృద్ధురాలి పేరు గొర్రె మార్త(70). స్వగ్రామం ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం. జీవిత చరమాంకంలోనూ అవ్వను కష్టాలు వీడడం లేదు. 12 ఏళ్లకే పెళ్లయిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసీ తెలియని వ
కవ్వాల్ అభయారణ్యాన్ని విడిచి మైదాన ప్రాంతానికి తరలివెళ్లే గిరిజనులకు అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని రాం
: ధారూరు మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని నాగారం-మైలారం మధ్య ఉన్న వాగు వంతెనపై పొంగి పొర్లుతుండడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వికారాబాద్, ధారూరులలో వివిధ పాఠశాల, క
ఓడలు బండ్లవుతాయ్...బండ్లు ఓడలవుతాయ్ అన్న నానుడిని నిజం చేస్తున్నాయ్ నేడు మనం చూస్తున్న చిత్రాలు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ప్రత�
కొలంబో: శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆ దేశంలో ఆందోళనకారులు విజృంభించారు. త్రికోణమలైలో ఉన్న నావల్ బేస్లో �
హాస్టల్లో చెల్లించాల్సిన డబ్బులు లేకపోవడంతో..రెండేండ్ల క్రితం ఓ యువతి తన సొంత వ్యాన్నే ఇంటిగా మార్చుకుంది. మూడేండ్ల క్రితం మధురానగర్కు వచ్చిన అనిత ఇక్కడి రాజ్ దూత్ లేడీస్ హాస్టల్ లో ఏడాది పాటు ని