అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలనను సాగిస్తూ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం సు�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, సింగరేణి, భైంసా లాంటి ప్రాంతాల్లో శాంతిభద్రతలు పోలీసులకు సవాల్గా తీసుకోవాల్సిన పరి�
‘ఆమె’ రక్షణే తమ ధ్యేయమని, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అన్నారు. తెలంగాణ షీటీమ్స్ ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా రైజ్ అండ్ రన్
మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో శనివారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ జార్జి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 36 మంది పోలీసులతో ఇంటింటి తనిఖీలు నిర్వహిం�
సమాజంలో మహిళలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర హింసకు గురవుతూనే ఉన్నారు. అలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ఇప్పటికే సఖీ, భరోసా లాంటి సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి డి�
“వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ�
మహిళల భద్రత.. పోలీసుల బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు షీటీమ్లపై అవగాహన కల్పించారు. సందర�
డిగ్రీ చదువుతున్న ఆనంద్ బస్స్టాప్లో మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్కు పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరు పరుచగా.. న్యాయస్థానం శిక్ష విధించింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని నిర్�
మహిళలను వేధిస్తే శిక్ష పడటం ఖాయమని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. షీ టీమ్స్కు వచ్చే ఫిర్యాదుల్లో నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి, వారికి జైలు శిక్షలు పడే విధంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్న�
తెలంగాణ షీ టీమ్స్ మోడల్ను పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకుంది. అక్కడి మహిళల భద్రతకు మన షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్కు చెందిన మహిళా ప�
మహిళలకు పూర్తి భద్రతనిస్తున్న షీ టీమ్స్ సీఎం కేసీఆర్ ఆలోచనకు అద్భుత ఫలితం నేటికి షీ టీమ్స్ ప్రారంభమై ఏడేండ్లు ఇప్పటివరకు 35,699 ఘటనలు రికార్డు నేరుగా 3,853 ఎఫ్ఐఆర్లు నమోదు మహిళా భద్రతలో రోల్మోడల్గా ఆవి
she team | అతివలకు అభయమిస్తున్న షీటీమ్స్కు సెప్టెంబర్ నెలలో వివిధ వేదికల ద్వారా ఏకంగా 181 ఫిర్యాదులు వచ్చాయి. అందులో మహిళలను వేధించిన వారిలో 25-34 మధ్య వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వయసు ఉన�
షీటీమ్స్కు విదేశాల నుంచి ఫిర్యాదులు చాకచక్యంగా దర్యాప్తు, కేసులు పరిష్కారం వస్తున్న కేసుల్లో వేధింపులే అధికం మనోళ్లకు అండగా ఉంటున్న షీటీమ్స్ పోలీసులు బాధితుల నుంచి ప్రశంసలు సిటీబ్యూరో, జూన్ 14 (నమస్త