Ajit Pawar | శరద్ పవార్కు మరోసారి షాక్ తగలింది. అజిత్ పవార్ గ్రూపుదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ గురువారం తేల్చారు. 53 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్
Supriya Sule | శరద్ పవార్ నేతృత్వంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీని ఏ రాజకీయ పార్టీలో విలీనం చేసే ఆలోచన లేదని ఎంపీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే స్పష్టం చేశారు. పవార్ నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆమె �
Sharad Pawar | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) బీజేపీపై మండిపడ్డారు. 2014లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అధి
అపరచాణక్యుడు, రాజనీతి దురంధరుడనే బిరుదులు పీవీకి ఊరికే రాలేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడం పీవీకేమీ నల్లేరు మీద నడకగా సాగలేదు. ఒకవైపు దివాలా తీసిన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుత�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ పేరు మారింది. ఇక నుంచి తమ పార్టీ పేరును ‘ఎన్సీపీ- శరద్చంద్ర పవార్'గా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కొత్తపేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే శరద్పవార్ పార్టీ
Sharad Pawar | ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ (Sharad Pawar ) వర్గం కొత్త పార్టీ పేరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్. ఈ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఆ వర్గం సూచించిన ఈ పేరును ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చే�
Sharad Pawar Posters | మహరాష్ట్ర రాజధాని ముంబైలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రధాన కార్యాలయం వద్ద శరద్ పవార్కు మద్దతుగా భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. (Sharad Pawar Posters ) ఎన్నికల గుర్తు మీదైనప్పటికీ ‘బాప్ (శరద�
లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ పార్టీ ఎన
ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఇంత స్వల్ప వ్యవధిలో అతడు కూటమి ఎందుకో మారాడో �
మాల్దీవుల వివాదం నేపధ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. ఇతర దేశం ప్రధానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ యాజమాన్యంలోని బారామతి ఆగ్రో కంపెనీతోపాటు, దీనికి అనుబంధంగా �