Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం ఈ భేటీ జరిగింది. అయితే అజిత్ పవార్ వర్గానికి చెందిన 10 నుంచి 15
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ మార్పులకు అనుకూలంగా ఉన్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. ముంబైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు క్రమంలో ఆయా పార్టీల మధ్య సంప్రదింపుల ప్రక్రియకు తెరలేచింది.
Sharad Pawar | ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తిప్పికొట్టారు. సంక్షోభ సమయంలో మోదీకి తాను చాలా సహాయం చేసినట్లు చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమి
మాట్లాడి
Lok Sabha elections | కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలనేది నిర్ణయించడంలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఇక్కడే. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణా�
PM Modi | నేషనలిస్ట్ కాంగ్రస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్పై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సోమవారం ఓ ప్�
Sharad Pawar | అధికార బీజేపీ నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఆయన ఎన్న�
Supriya Sule | మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేకు జంట సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఎన్సీపీ (ఎస్పీ) గుర్తును పోలే బాకా గుర్తు కేటాయించింది ఈ
Dhananjay Munde - Ajit Pawar | పవార్ కుటుంబంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒంటరిపాటయ్యారని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండే పేర్కొన్నారు.
Sharad Pawar | బీజేపీతో చేతులు కలిసేందుకు శరద్ పవార్ గతంలో సిద్ధమయ్యారని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. 2023లో అజిత్ పవార్ తన వర్గంతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరినప్పుడు బీజ�
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం
Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�