సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ మార్పులకు అనుకూలంగా ఉన్నాయని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. ముంబైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాట
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు క్రమంలో ఆయా పార్టీల మధ్య సంప్రదింపుల ప్రక్రియకు తెరలేచింది.
Sharad Pawar | ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తిప్పికొట్టారు. సంక్షోభ సమయంలో మోదీకి తాను చాలా సహాయం చేసినట్లు చెప్పారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏమి
మాట్లాడి
Lok Sabha elections | కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలనేది నిర్ణయించడంలో మహారాష్ట్రది కీలకపాత్ర. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఇక్కడే. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణా�
PM Modi | నేషనలిస్ట్ కాంగ్రస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్పై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సోమవారం ఓ ప్�
Sharad Pawar | అధికార బీజేపీ నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఆయన ఎన్న�
Supriya Sule | మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేకు జంట సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఎన్సీపీ (ఎస్పీ) గుర్తును పోలే బాకా గుర్తు కేటాయించింది ఈ
Dhananjay Munde - Ajit Pawar | పవార్ కుటుంబంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒంటరిపాటయ్యారని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండే పేర్కొన్నారు.
Sharad Pawar | బీజేపీతో చేతులు కలిసేందుకు శరద్ పవార్ గతంలో సిద్ధమయ్యారని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. 2023లో అజిత్ పవార్ తన వర్గంతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరినప్పుడు బీజ�
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం
Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంపై అందరి దృష్టినెలకొంది. ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి బరిలో నిలిచిన శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలేకు ఇప్పుడు కుటుంబసభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎ�