Sharad Pawar | బీజేపీతో చేతులు కలిసేందుకు శరద్ పవార్ గతంలో సిద్ధమయ్యారని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. 2023లో అజిత్ పవార్ తన వర్గంతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరినప్పుడు బీజ�
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం
Sharad Pawar : తాను గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి ఎలాంటి వివక్ష ప్రదర్శించకుండా సాయం చేశానని ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంపై అందరి దృష్టినెలకొంది. ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి బరిలో నిలిచిన శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలేకు ఇప్పుడు కుటుంబసభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎ�
Star Campaigner List | మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సీఎం ఏక్నాథ్ షిండే శివసేన, బీజేపీ జారీ చేసిన ‘స్టార్ క్యాంపెయినర్ లిస్ట్’ పై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ రెండు పార్టీలు ప్రజాప్రాతిన
Supreme Court | రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఆయన వర్గం ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్చంద్ర పవార్’ (NCP-Sharad Chandra Pawar) పేరుతో, ‘మనిషి ఊదుతున్న తురాయి’ గుర్తుపై లోక్సభ
Sharad Pawar | బీజేపీ వాషింగ్ మెషిన్ లాంటిదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవర్ (Sharad Pawar) అన్నారు. ఆ పార్టీలో చేరిన అవినీతి వ్యక్తులు క్లీన్గా మారతారని విమర్శి�
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ను విందు కోసం తన
Sharad pawar | రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. రాయ్గఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బ�
మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి వదిన, ఆడపడుచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగనున్నదనే ప్రచారం సాగుతున్నది.