covid positive for 11 foreign travelers at shamshabad airport | పలు దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 11 మంది కరోనా పాజిటివ్గా పరీక్షించారు. శుక్రవారం శంషాబాద్
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. కాగా కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుం
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో తొలి ఒమిక్రాన్ కేసు గురువారం వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళ (35) కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆమెను నగరం లోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీనోమ�
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 17.75 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ�
శంషాబాద్ : విమానాల మరమ్మతుల కోసం ఉపయోగించే ఎలక్టానిక్ యంత్రాలు మాయమైన ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో విభాగంలో ఆదివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ పోలీసుల వివరాల ప్రకార
అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ సిటీబ్యూరో, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): ఇప్పటికే కరోనా రెండు వేవ్స్తో సతమతమవుతూ �
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం మరో సారి బంగారం పట్టుబడింది. నిందితులు విదేశాల నుంచి గ్రైండర్లు, కుక్కర్లు, షూలు, దుస్తులు, బ్యాగేజిలలో ..ఇలా బంగారం స్మగ్లింగ్కు అనేక ఎత్తులు వేస్తున్నారు. త�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో 17.69 లక్షల విలువైన స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్ అధికారులు ఓ మహిళా స్మగ్లర్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం…ఓ మహి�