Rahul Gandhi: ఇంగ్లీష్ సిగ్గుపడే భాష కాదు అని, అది సాధికారతను కల్పించే భాష అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా అన్ని పదవులు ఆశించి, జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని మాజీ జెడ్పీటీసీ రవీందర్ విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాట�
Adhir Ranjan | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య వాగ్వాదం అవమానకరమని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇది దిగజార్చిందని ఆయన విమర్శించారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో మనదేశానికి గుర్తింపు తెస్తున్న మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించడం సిగ్గుచేటని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్�
తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం అడగటం సిగ్గుచేటని అన్నారు
నల్లగొండ ప్రజలది ఎప్పటికీ ధిక్కార స్వరమే. అదీ 1952కు ముందు సాయుధ పోరాటమైనా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యవాదులు, పార్టీలకు మాత్రమే పట్టం గట్టే ఒరవడి నల్లగొండ ప్రజలు కొనసాగి�
లక్నో: కేంద్రంలోని అధికార బీజేపీపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి గళమెత్తారు. రేషన్ కోసం జాతీయ జెండా కొనాలని పేదలను డిమాండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భా
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం
అట్రాసిటీ చట్టం | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎంపీ