నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని శంభీ�
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర�
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తన మూడు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల ప్ర
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి�
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన శేరిలింగపంల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో భేటీ నిర్వ
నల్లగొండ అంటే ఆనాడు ఎర్రగొండ అనేవారు.. నేడు సీఎం కేసీఆర్ దత్తతతో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో నయా నల్లగొండగా రూపుదిద్దుకున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రె�
MLC nominations | రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు నామ