డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ధర్నాలో ఉన్న రైతు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 55 ఏండ్ల రైతు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, గత మూడు వారాల వ్యవధిలో ఇది రెండో ఆత్మహత్యని రైతు
Tractors rally | కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్-హర్యానా మధ్యనున్న శంభూ బార్డర్లో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించక
Farmers March | శంభు సరిహద్దు (Shambhu Border) వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులపై హర్యాణా పోలీసులు టియర్ గ్యాస్ (tear gas), జల ఫిరంగులను (water cannons) ప్రయోగించారు. ఈ ఘటనలో సుమారు 17 మంది రైతులకు గాయాలయ్యాయి.
Punjab farmers: పంజాబీ రైతులు ఇవాళ మూడోసారి ఢిల్లీకి ర్యాలీ తీయనున్నారు. శంభూ బోర్డర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్లనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Farmers protest | పలు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా నడుమగల శంభూ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు శంభూ సరిహద్దులకు చేరుకుని.. ఢిల్ల�
Farmers March | పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు, వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు (Farmers March) గత కొంతకాలంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.
Supreme Court: నిరసన చేపడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలకు రైతులు దూరంగా ఉండాలని సుప్రీం సూచించింది. శంభూ బోర్డర్ వద్ద నిరసన చేప�
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ శనివారం హర్యానాలోని శంభు సరిహద్దుల్లో రైతుల నిరసనలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ.. “మీ అమ్మాయి మీతోనే” ఉంటుందని వారి పోరాటానికి మద్దతు పలికారు.
Vinesh Phogat | దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ మద్దతు ప్రకటించారు. పంటలకు కనీస మద్ధతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరి�
Supreme Court | శంభు సరిహద్దును పాక్షికంగా తెరవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్, హర్మానా డీజీపీలు వారంలోగా సమావేశం నిర్వహించి.. సమస్యకు పరిష్క�
Shambhu Border | దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది. శంభు సరిహద్దు హైవేను తెరువాలని, ట్రాఫిక్ను అన�
WTO | పంజాబ్, హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. శంభు, ఖనౌరీ సరిహద్దులో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) దిష్టిబొమ్మను రైతు సంఘాల దహనం చేశారు. 20 అడుగుల ఎత్తున్న భారీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపార