షాద్నగర్రూరల్ : ఇప్పటి కాలంలో 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతకడమే కష్టం. అటువంటిది ఏకంగా ఓ బామ్మ 106 బ్రతికి మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది. తుది శ్వాస విడిచేంత వరకు తన పని తాను చేసుకుని అందరి మెప్పు పొంది�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీ శివ హనుమాన్ కాలనీలో నూతనంగా నిర్మించిన రుద్రాక్ష శివహనుమాన్ దేవాలయంలో విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ పూజ కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా కొనసాగుతున�
షాద్నగర్రూరల్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ల గడువును నవంబర్ 15వరకు పెంచినట్లు టీఓఎస్ఎస్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి�
షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్ గు
షాద్నగర్రూరల్ : ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ఫరూఖ్నగర్ మండలంలోని చిన్న చిల్కమర్రి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు భార్య సుజాత(34) ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి �
షాద్నగర్ : కుటుంబ పెద్ద మృతి చెందారని ఆందోళన చెందొద్దని, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మృతి చెందిన కూలీల కుటుంబాలకు భరోసా కల్పించారు. ఇటివలే షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన�
షాద్నగర్రూరల్ : జిల్లాలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని మహిషాసురమర్థిని రూపంలో అలంకరించారు. ఉదయం నుంచే అమ్మవారికీ అభిషేక
షాద్నగర్ : దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న అమ్మవారికీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లక్ష పుష్పార్చాన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంత స
షాద్నగర్ : దసరా పండుగ మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అన�
రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప�
షాద్నగర్ : ఓ వ్యక్తి మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాంమందిర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (36
నందిగామ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నందిగామ మండల పరిధ�
షాద్నగర్టౌన్ : స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసావాది, జాతిపిత మహ్మాత్మా గాంధీ 152వ జయంతిని ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ గంజ్రోడ్డులోని మహాత్మాగాంధీ, లాల్