షాద్నగర్ : పారిశుధ్య నిర్వహణ మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛభారత్ ప్రశంసా పత్రాల�
షాద్నగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు కళ్లలో ఆనందం చూడలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహించిన బతుకమ్మ చీర�
విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�
షాద్నగర్ : తెలంగాణ వీరనారీమణి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటితరం మహిళలకు, యువతకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని ఆమె విగ్రహానికి ప�
షాద్నగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆఫీసర్స్ కాలనీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట�
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో కార్మికులకు ఉచిత
షాద్నగర్ : చేవేళ్ల ఎంపీ రంజిత్రెడ్డి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఎంపీ రంజిత్రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజ�
షాద్నగర్ : నేటి తరం యువకులు ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో యువజ విభాగం శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట
షాద్నగర్ : మైనింగ్ తవ్వకాలపై గ్రామ ప్రజల సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి వివరిస్తామని జిల్లా అధనపు కలెక్టర్ తిరుపతిరావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి దయానంద్ అన్నారు. గురువారం ఫరూఖ్న�
షాద్నగర్రూరల్ : ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎక్కడ నిస్సహయులు, అనాథలు కన్పించిన చేయుతునిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఇదే కోవలో బుధవారం షాద్నగర్ పట్టణంలో
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాద్నగర్ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మం�
షాద్నగర్ : దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీకి చె�