ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.తేజస్విని అనే విద్యార్థిని 69వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 పోటీలకు ఎంపికైంది. ఈనెల 1న గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా �
క్రీడలు విద్యార్థులకు చాలా అవసరమని ప్రతి జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈ దశ నుండే ఎదుగుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాముఖ్యతని ఇస్తుందని ఎస్జిఎఫ్ అధ్యక్షుడు, హనుమకొండ ఇంఛార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ వెం
ఈ నెల 16వ తేదీన పఠాన్చెరు, సంగారెడ్డి నందు జరిగిన 69వ ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు తృతీయ స్థానం సాధించింది. జట్టు విజయంలో నిడమనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన అండర్ 17, అండర్ 19 బాల, బాలికల 68వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి సెపక్తప్రా పోటీలు ఆదివారం ముగిశాయి.
ఇటీవల వికారాబాద్లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అండర్-14 విభాగంలో పి.పురంధర అండర్ 20 కేజీల వి
క్రీడల్లో ప్రతిభ చాటి క్రీడాకారులు రాణించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సెక్రటరీ రమేశ్బాబు అన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక స్టేడియంలో ఉమ్మడి జిల్లా అండర్-14 బాల,�