విద్యారంగ సమస్యలను పరిష్కరించని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగిపోవాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ డిమాండ్ చేసారు.
మహదేవ్పూర్ మండల కేంద్రంలని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సోమవారం వినతిపత్రం అందజేశ�
SFI leaders | కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడని ముందస్తుగా ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు అన్నారు.
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజన్ రావు అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ములను కార్పోరేట్ సంస్థలకు అమ్మడం, అక్కడున్న జాతీయ పక్షి నెమళ్లను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని పాలమూరు యూనివర్సిట
రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని బీ ఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడా లని మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో, వనపర్తిలో�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన విద్యా
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశార�
విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.