రవాణా శాఖలో పెంచిన సర్వీస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేటు ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ కార్మికులు ఖమ్మంలోని ఆర్టీవ�
రవాణా శాఖ అకస్మాత్తుగా తీసుకుంటున్న నిర్ఱయాలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. ఇష్టానుసారంగా పన్నుల భారం మోపడాన్ని విమర్శిస్తున్నారు. భారం మోపకుండా ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అమలు చేయాల్సింది పోయి.. ప�
Vehicle Registrations | అదనపు ఆదాయం కోసం ఆర్టీఏ పాకులాడుతోంది. ప్రజా సేవల చార్జీలను ఇష్టానుసారంగా పె ంచేసి చోద్యం చూస్తున్నది. లెర్నింగ్, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, పర్మిట్స్ తదితర అన్ని ట్రాన్సక్షన్స్కు సంబంధించ
ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మో
డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ‘బుక్ నౌ.. పే లేటర్' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టిక�
‘కట్టెల పొయ్యి వాడొద్దు.. ఉచితంగా సిలిండర్, పొయ్యి ఇస్తాం’ అని కేంద్రం పేదలకు ఆశ చూపింది. దీంతో ప్రజలు రేషన్, ఆధార్కార్డులు అందజేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస�
రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నే
కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను తెప్పించేలేని కొంతమంది నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నోరుంది కదా అని పెద్దా చిన్నా తేడా లేకుండా వ�
దేశంలోని కంటోన్మెంట్లలో అతిపెద్దది అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు నిధుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. దశాబ్ధాలుగా ఉన్న ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కేంద్రం నిలుస్తుం�
తక్షణ ఆర్థిక అవసరాలకు ఎవరికైనా టక్కున గుర్తొచ్చేవీ బంగారాన్ని తనఖాపెట్టి తీసుకునే రుణాలే. వైద్య ఖర్చులకు, శుభకార్యాలకు, చదువు కోసం చాలామంది పసిడి రుణాలకే మొగ్గుచూపుతున్నారు. తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభి�
న్యూఢిల్లీ: జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాత�