పిచ్చికుక్కల దాడిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన ఘటన ఎర్రవల్లి మండలంలోని వల్లూరు గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వల్లూరు గ్రామంలో ఓ పిచ్చి కుక్క చాకలి గోపి, గోపాల్�
దొంగతుర్తి గ్రామంలో శనివారం తాటి చెట్టు పై నుంచి పడి పంతంగి శ్రీనివాస్ గౌడ్ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ సాయంత్రం సమయంలో �
Eelectric wire | చిగురుమామిడి, ఏప్రిల్ 7: విద్యుత్ వైరు తగిలి ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నవాబుపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
వల్మిడిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కల్యాణం ముగిసిన తర్వాత భక్తులు భోజనం చేసేందుకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్లు గాలిదుమారానికి కుప్పకూలాయ
అతివేగంతో మెట్రో పిల్లర్ను ఢీ కొట్టిన కారు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Bus Accident | మంచిర్యాల ఆర్టీసీ బస్టాండులో సోమవారం మధ్యాహ్నం ప్రైవేటు హైర్ బస్సు ఢీకొని చెన్నూరి లక్ష్మణ్ అనే దివ్యాంగుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి రెండు కాళ్లపై నుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో రెండు కాళ్లు �
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి కోపంతో భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతుడి అవయవాలను దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కందుకూరు పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తున్న కానిస్�
భారీ వృక్షం ఆటోపై పడటంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన సయ్యద్ జానీ ఆటోడ్రైవర్. రోజు వారీగా ఆటో నడుపుతూ.. మింట�
Inter Student | ఏపీలో మహిళలు, చిన్నారులు, యువతులపై దారుణాలు కొనసాగుతున్నాయి. శనివారం వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమీపంలోని గోపాలపురం సెంచరీ ప్లైవుడ్ వద్ద దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
Jangama | : జనగామ(Jangama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో(Private bus overturned) పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై బయలు దేరిన బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి �