నార్సింగి ఔటర్ రింగ్ రోడ్పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై బయలు దేరిన బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి �
వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా, మరో �
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భాగ్యనగర్ తండా గ్రా మానికి చెందిన వాంకుడోత్ కుమార్, ఆదివారం లచ్చగూ డెం నుంచి బైక్ మీద ఇల్లెందు కు వస్తున్
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
ద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిప�
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయిని మహాకలేశ్వర్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కారు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగింది. ఈ విష�
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఖమ్మం జ�
పిడుగుపడి యువకుడి మృతి | పిడుగు పడి ఓ వ్యక్తి మృతి
చెందగా మరొకరు తీవ్రంగా గాయప్డారు. ఈ విషాదకర సంఘటన మల్దకల్ మండలం చెర్ల గార్లపాడు గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.