న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. కరోనా సమయంలోనూ ఈయన శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొన్నటి వరకు చేసాడు. సెకండ్ వేవ్ ఉధృతంగా మారిన తర్వాత కానీ బ్రేక్ తీసుకోలేదు. అప్పటి వరకు నాన్ స్టాప్ షూ�
ప్రస్తుతం ఉన్న యువ దర్శకుల్లో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులని మెప్పిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తొలి చిత్రం ‘అ!’తోనే అతను ఆడియన్స్ని మెప్పించాడు. ఓ డిఫరెంట్ జోనర్లో ఈ సినిమాను రూపొ
ఇటీవలి కాలంలో ఓ సినిహా హిట్ అయిందంటే దానికి వెంటనే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కాని ఘోరంగా ఫ్లాప్ అయిన చిత్రానికి సీక్వెల్గా పాన్ ఇండియా లెవల్లో మూవీ చేయనుండడం ఆసక్తిని కలిగిస్తుంది. యువ హీర�
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. లాక్డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మహేష్ బాబు, కేటీఆర�