ముంబయిలోని జుహూ మురికివాడకు చెందిన యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణం ఆధారంగా తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ‘స్లమ్డాగ్ మిలియనీర్' (2008) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. ఎనిమిది ఆస్కార్లను గెలుచుకొన�
తెలుగు చిత్రసీమలో భారీ హంగులతో రూపుదిద్దుకునే సకుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థను అభివర్ణిస్తారు. ఈ బ్యానర్పై జనరంజకమైన చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచిగల నిర్�
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసిన చిత్రం అఖండ. ‘సింహా’, ‘లెజెండ్’తర్వాత బాలకృష్ణ- బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ కాంబోలో హ్యాట్�
రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ�
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఆయన నటించిన బెల్ బాటమ్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ప్రస్�
పురుచ్చతలైవి జయలలిత జీవిత నేపథ్యంలో తలైవి టైటిల్తో ఏఎల్ విజయ్ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసి ఉన్న కరోనా
న్యాచురల్ స్టార్ నాని ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాడు. కరోనా సమయంలోనూ ఈయన శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొన్నటి వరకు చేసాడు. సెకండ్ వేవ్ ఉధృతంగా మారిన తర్వాత కానీ బ్రేక్ తీసుకోలేదు. అప్పటి వరకు నాన్ స్టాప్ షూ�
ప్రస్తుతం ఉన్న యువ దర్శకుల్లో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ.. ప్రేక్షకులని మెప్పిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తొలి చిత్రం ‘అ!’తోనే అతను ఆడియన్స్ని మెప్పించాడు. ఓ డిఫరెంట్ జోనర్లో ఈ సినిమాను రూపొ
ఇటీవలి కాలంలో ఓ సినిహా హిట్ అయిందంటే దానికి వెంటనే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కాని ఘోరంగా ఫ్లాప్ అయిన చిత్రానికి సీక్వెల్గా పాన్ ఇండియా లెవల్లో మూవీ చేయనుండడం ఆసక్తిని కలిగిస్తుంది. యువ హీర�
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ విజయం సాధించిన చిత్రం జాతి రత్నాలు. లాక్డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మహేష్ బాబు, కేటీఆర�