ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. సాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులు పంటలు పండించుకునేందుకు, ప్ర�
KCR | తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు జలాలు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు చేరిన సందర్భంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదారమ్మ వచ్చిన వేళ ఇవాళ కేసీఆర్ �
KTR | కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై ఆయన మండిపడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరబోతున్నది. ఈ జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు ట్రయల్న్ విజయవంతమైంది.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం ఆయన ఖమ్మం, భద్రాద్రి జిలాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆలతో క�