Sikkim | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఘోర ప్రమాదం సంభవించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఉత్తర సిక్కింలోని ఛతేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్పై (military camp in Sikkim) కొండచరిలు (landslides) వ�
సచివాలయంలో నకిలీ ఉద్యోగులు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పట్టుబడుతున్న వారు ఐడీ కార్డులు సైతం తయారు చేసుకోవడంతో భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి.
CISF Suicides | భద్రతా బలగాల ఆత్మహత్యలు 40శాతం తగ్గాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నివేదించింది. 2023లో 25 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకుంటే.. 2024లో కేవలం 15 మంది మాత్రమే సీఐఎస్ఎఫ్ జవాన్లు పలు కారణాలతో
IED blast | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగిం�
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని అరగంట ముందే భద్రతా సిబ్బంది క్లియర్ చేసేందుకు హడావుడి చేస్తుంటారు. కానీ, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుం�
రెడ్ టీషర్ట్, కళ్లజోడు, ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా పిల్లల వార్డులోకి ప్రవేశించాడు. నేను డాక్టర్ని..! బ్రీతింగ్ ఎలా ఉందంటూ చిన్నారుల ఛాతీపై చేతులతో నొక్కే ప్రయత్నం చేశాడు.
Lalrin Puia | లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Manipur: మణిపూర్లో జరిగిన కాల్పుల్లో ఏడు మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. మిలిటెంట్లతో జరిగిన ఫైరింగ్లో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్ల�
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టానికి వందకు పైగా కేంద్ర బలగాలు రాగా.. మిగిలిన బలగాలు నేడో రేపో వచ్చే అవకాశం ఉంది.