ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధి�
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్
ప్రజల కష్టాలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, అటు బడే భాయ్ మోదీ.. ఇటు చోటా భాయ్ రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
సికింద్రాబాద్ పార్లమెంట్లో లక్ష మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని, ఇప్పటికే 11 శాతం ముందంజలో ఉన్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కేసీఆర్ నన్ను పి
నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం
సమష్టిగా పనిచేసి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం గు�
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖరారైందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివా�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం చూపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం వైపే ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని కిష�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తనకు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన అంబర్పేటకు ఏం చేశారో చెప్పనేలేదని ఎమ్మె�
కాంగ్రెస్ చెప్పిన పథకాలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీ�
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మార
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి �
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనున్నదని, పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని నగరానికి చె
నగరానికి సుపరిచితులు.. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు.. కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ పజ్జన్న అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం